ఏపీ మంత్రిపై సిబిఐ ఫోకస్...?
ఈ సమయంలో ప్రాథమిక విచారణ జరపమని చెప్పకండి అని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. విచారణ పూర్తి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ నివేదిక అందజేస్తామని సీబీఐ తరుపు న్యాయవాది కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళారు. నివేదిక పరిశీలించి మీరు నిర్ణయం తీసుకోవచ్చు అని సీబీఐ తరపు న్యాయవాది ఐశ్వర్య బాతి కోరారు. ఈ కేసు ఇప్పుడు మంత్రిలో ఆందోళన పెంచుతుంది.