హైకోర్ట్ లో చిన్న కేసులో కూడా ఓడిపోయిన జగన్ సర్కార్...?
పెన్షన్ నిలిపివేసే నాటికి రేషన్ కార్డ్ లేదని న్యాయస్థానానికి ప్రభుత్వ న్యాయవాది వివరించారు. అయితే పెన్షన్ ను కొనసాగించాలని, నిలిపివేసిన బకాయిలను చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది కోర్ట్. ఇక హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులతో అధికారులు కూడా షాక్ అయ్యారు.