ఆ జిల్లాలో హైటెన్షన్.. 24 గంటల్లో 23 కరోనా పాజిటివ్.. మొత్తం కేసుల సంఖ్య 237
ఆంధ్రప్రదేశ్ను కొవిడ్-19 అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పె రిగిపోతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడచిన 24 గంటల్లో (ఆదివారం ఉదయం 9:00 గంటల నుంచి సోమవారం ఉదయం 9:00 గంటల వరకు) కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి.
ముఖ్యంగా గుంటూరు జిల్లాను కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అంత కంతకూ పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో {{RelevantDataTitle}}