2047 నాటికి ప్రపంచంలో ఇండియా నెంబర్ 1?
వచ్చే 25ఏళ్లలో భారత దేశ వార్షిక వృద్ధి రేటు 7 నుంచి 7.5% గా ఉంటే ఇది సాధ్యమవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. అధిక ఆదాయ దేశంగా భారత్ ను నిలిపేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను సూచిస్తూ ఆయన ఓ నివేదక విడుదల చేశారు. దానికి ద కాంపిటేటివ్ రోడ్ మ్యాప్ ఫర్ ఇండియా@100 అని పేరు పెట్టారు. 2047 నాటికి దేశ సగటు వార్షిక ఆదాయం 10వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 2.7 ట్రిలియన్ డాలర్లతో భారత్ ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.