ఏపీ వైరల్: ఛీ.. ఛీ.. గేదే పై అత్యాచారం.. మరి ఇంత హీనమా..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కేవలం ఆడపిల్లలకు, మహిళలకు చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది.. ముక్కుపచ్చలారని పసిపిల్లలను కూడా చాలా దారుణంగా బలైపోతున్నారు.. కానీ ఇప్పుడు పశువులకు కూడా రక్షణ లేకుండా పోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పశువుల పైన అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు కొంతమంది ప్రబుద్ధులు.. ఈ సంఘటన ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీటి గురించి పూర్తిగా చూద్దాం.

ఇటీవల అమెరికాలో కుక్కపై కూడా అత్యాచారానికి పాల్పడినట్లు వినిపించాయి. ఒక శాస్త్రవేత్త సుమారుగా తమ కామవాంఛను కుక్కతోనే తీర్చుకున్నాడట. ఈ విషయం తెలుసుకున్న అక్కడ పోలీసులు అతనికి జైలు శిక్ష కూడా వేశారు. ఇప్పుడు తాజాగా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలోని తోకలపూడి గ్రామంలో మూగజీవి నిత్యం పాలతో ఎంతో ఆరోగ్యంగా ఉండే గేదె పైన  ఒకడు చాలా క్రూరంగా పాల్పడ్డాడు.. ఏకంగా గేదెపైన అత్యాచారానికి ఒడిగట్టడం జరిగింది. గేదె కాళ్ళను  సైతం కట్టేసి మరి ఇలాంటి దారుణానికి పాల్పడినట్లు అక్కడ రైతు సిల్లీ సీతారామయ్య తెలియజేశారు.

నిత్యం నాలుగు నుంచి ఆరు లీటర్ల పాలు ఇచ్చే గేదె ఒకసారిగా ఇవ్వకపోగా అనారోగ్యానికి గురి కావడంతో పలు రకాల అనుమానాలు వచ్చి అక్కడ రైతు సీతారామయ్య తన గేదెకు పరీక్షించగా అలాగే గేదె కాళ్ల పైన ఒంటిపైన గోర్లతో గీకిన గాయాలు కనిపించాయట. ఏదో జరిగిందని అనుమానంతో సమీపంలో ఉండే రైతులను పిలిపించి చూపించగా గేదె పైన హత్యాచారం జరిగింది అంటూ గుర్తించారు. ఈ విషయంపై ఈ నెల ఏడవ తేదీన పోలీస్ స్టేషన్లో వెళ్లి సమాచారం ఇవ్వగా వారు పట్టించుకోలేదని తాజాగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారట.
అయితే ఈ ఫిర్యాదులో కొంతమంది యువకులు గంజాయి మద్యం తాగి గేద కాళ్ళను బంధించి మరి అత్యాచారానికి చేసినట్లు ఫిర్యాదు చేశారు. వెంటనే వైద్యులు వెటర్నరీ డాక్టర్ను రంగంలోకి దింపి పరీక్షలు చేయించగా ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.. సమాజం ఎటువైపుగా వెళుతోందో అంటూ ఆందోళన చెందుతున్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని ప్రభుత్వం అరికట్టే చర్యలు చేపట్టకపోగా సైలెంట్ గా ఉంటే ఇలాంటి దారుణాలు చూస్తోందా అంటూ పలువురు ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఛీ.. ఛీ.. ఇంతకంటే దారుణంగా దిగజారిపోతున్నారా అంటూ తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: