వార్ని.. ఇలా కూడా ఎగ్జామ్ రాస్తారా?

Satvika
పరీక్షలు వస్తే చాలు విద్యార్థులు చాలా హడావుడి చేస్తారు. సంవత్సరం అంతా చదివిందానికన్నా కూడా ఎగ్జామ్ రెండు రోజులు అనగా పుస్తకాలతో కుస్తీ పడతారు. అప్పుడు నిజంగా స్టేట్ ర్యాంక్ వస్తుందేమో అని తల్లి దండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. అయితే పరీక్ష హాల్ లోకి వెళ్ళగానే ఇక మరో టెన్షన్ మొదలవుతుంది. అలాంటి సమయంలో క్వచన్ పేపర్ పై ఫోకస్ పెట్టాలి. చాలా వరకూ విద్యార్థులు అదే పని చేస్తారు. కానీ ఇప్పుడు ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక వైపు ఎగ్జామ్ జరుగుతుంటే మరో వైపు విద్యార్థులు అంతా పాటలకు డ్యాన్స్ లు వేశారు.


ఏంటి.. నిజమా అని ఆశ్చర్య పోకండి.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఓ ప్రాంతం లో ఈ ఘటన వెలుగు చూసింది. మన రాష్ట్రాలలో కాదు లెండి..నార్త్ ఇండియాలో...వివరాల్లొకి వెళితే..ఈ ఘటన ఒడిశాలోని గాంజాం జిల్లాలో జరిగింది.. బారాముండాలి జిల్లాలోని హైస్కూల్‌లో ఇటీవల పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్కూల్‌లోని స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను టీచర్లు వాడుకున్నారు. క్లాస్‌లోని స్మార్ట్ ఎల్ఈడీ {{RelevantDataTitle}}