ఓ మహిళ ఇద్దరు భర్తలు.. చివరికి అదిరిపోయే ట్విస్ట్..

Satvika
ఈ రోజుల్లొ ఆడవాళ్ళ అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం ఒకరితో కాదు ఇద్దరూ, ముగ్గరితో అటువంటి సంబంధాలను కొనసాగిస్తున్నారు.. కుటుంబ కలహాల తో ప్రానాలను కూడా పోగొట్టుకుంటారు.. ఇప్పుడు జరిగిన ఘటన ఆలోచనలో పడేస్తుంది.. ఓ మహిళ ఇద్దరు పురుషుల తో కలిసి వుంది. చివరికి ఆ ఇద్దరికీ మైండ్ బ్లాక్ అయ్యే  షాక్ ఇచ్చింది. ఓ భార్య కనిపించకుండా పోతే ఇద్దరు భర్తలు వెతుకున్నారు. ఇది వినడానికి కాస్త వెరైటీగా వున్నా ఇది నిజం.. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

పిల్లలను వదిలి ప్రియుడి తో వెళ్లిపోయిన వివాహిత హైదారాబాద్లోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ కు చేరింది. వరంగల్ జిల్లాకు చెందిన మహిళకు, హన్మకొండ కు చెందిన వ్యక్తితో వివాహం అయ్యింది.వ్యక్తితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఓ కుమారుడు, ఓ కూతురు ఉంది. కొడుకు, కూతురు ఉన్నారు. కొంతకాలం క్రితం అమలాపురానికి చెందిన వ్యక్తితో భార్యకు పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమే శారీరక సంబంధం పెట్టుకోనెలా చేసింది. ఇంట్లో నుండి 10 తులాల బంగారం, 25 తులాల వెండి, లక్ష రూపాయాల నగదును తీసుకెళ్లింది. ప్రియుడితో కలిసి ఆమె హైద్రాబాద్ బల్కంపేట లో నివాసం ఉంటుంది. అయితే ప్రియుడి తో తన భార్య బంగారం, నగదుతో పారిపోయిందని పోలీసులకు వివాహిత మొదటి భర్త ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు వివాహిత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. ఆమె రెండో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమె మళ్ళీ మిస్ అయ్యింది.. కొన్ని రోజుల పాటు ఆమె భర్తలు ఇద్దరు ఆమె కోసం వెతికారు.. ఆమె వచ్చింది.ఈ విషయం పై పోలీసులు అడిగితే ఆ విషయం గురించి మాత్రం అడగొద్దని విజ్ఞప్తి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: