బుల్లి పిట్ట: ఈ 5 అమెరికన్ బ్రాండ్ టీవీలు కేవలం రూ.7 వేల నుంచి మొదలు..!

Divya
ఎలక్ట్రానిక్ రంగంలో భారత మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని అమెరికన్ కంపెనీలు అతి తక్కువ ధరకే కొన్ని ప్రొడక్టులను తీసుకొస్తున్నాయి. ఇదే క్రమంలోనే..USA కు చెందిన ప్రముఖ కంపెనీ వెస్టింగ్ హౌస్ ఇండియాలో 5 టీవీల మోడల్ ను విడుదల చేసింది. వీటిని భారతీయ తయారీదారు లలో ఒకటైన ప్రైవేట్ లిమిటెడ్ (SPPL) తో వెస్టింగ్ హౌస్ భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకుని కొన్ని మేలైన టీవీలను విడుదల చేస్తోంది.
వీరి ఒప్పందం ప్రకారం వీరు డిజైనింగ్, బ్రాండ్ నేమ్ ప్యాకింగ్ సేల్ వరకు మాత్రమే వీరు ఒప్పందం. ఇక ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఈ ఆఫర్లను కస్టమర్లకు వీటిని అందుబాటులో వుండేలా చేయబోతున్నారు. ఈ స్మార్ట్ టీవీ లలో..5.0 బ్లూటూత్, 3 HDMI కేబుల్స్, 2 USB పోర్టల్  కలవు.

ఇక ఇందులో W-సిరీస్ తో ప్రారంభమైన మోడల్ టీవీ ధర రూ.7,999 రూపాయల నుంచి మొదలట. మిగతా నాలుగు స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ టీవీలుగా ప్రారంభించబడ్డాయి. ఇందులో 24,32,40,43 అంగుళాల టీవీలు కూడా కలవు. మరియు UHD ఒక స్పెషల్ పిక్చర్తో 55 అంగుళాల ఒక స్పెషల్ టీవీ ని కూడా అమెజాన్ సేల్ లో అందించనుంది.
ఇక hdfc బ్యాంక్ కస్టమర్లకు10% వరకు ఆఫర్, EMI సదుపాయంను అందించింది.
24 ఇంచుల టీవీ LED డిస్ప్లే తో కలదు. మరియు హెచ్డీ క్వాలిటీ తో కలదు.. దీని ధర 7,999 రూపాయలు.
32 ఇంచుల FHD టీవీ HD డిస్ప్లే తో కలదు. దీనికి ARM సపోర్టు కూడా కలదు ఇందులో 1000 కి పైగా యాప్ లకు  సపోర్ట్ చేస్తుంది. దీని ధర 12,999 కలదు. ఇక 40 INCH LED tv 18,999 రూపాయలు.43 ఇంచుల టీవీ..20,999 రూపాయాలు,55 ఇంచుల టీవీ 32,999 రూపాయలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: