స్టేజ్ పై కంటతడి పెట్టిన శేఖర్ మాస్టర్.. రీజన్ ఇదే..!

lakhmi saranya
స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . టాలీవుడ్ స్టార్ హీరోలతో మాస్ స్టెప్పులు వేయిస్తూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు శేఖర్ మాస్టర్ . ఒక డాన్స్ మాస్టర్ అంటే మొదటిగా ప్రభుదేవా అండ్ లారెన్స్ తరువాత గుర్తొచ్చే పేర్లు శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ . ఇక శేఖర్ మాస్టర్ డాన్స్ కు ఫ్యాన్స్ ఎక్కువే . చిన్నపిల్లడు కూడా శేఖర్ మాస్టర్ డాన్స్ కి ఫిదా అవుతాడు . ఢీ సెలబ్రిటీ స్పెషల్ 1 డాన్స్ షో అనే ప్రోగ్రాం విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే .

ఇక ప్రెసెంట్ ఈ కార్యక్రమానికి రెండో సీజన్ ప్రసారమవుతుంది . ఈ షో కి శేఖర్ మాస్టర్ అండ్ క్రేజీ బ్యూటీ హన్సిక మరో డాన్స్ మాస్టర్ గణేష్ మాస్టర్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు . ఇక తాజాగా ఢీ సెలబ్రిటీస్ సీజన్ 2 నుంచి ఓ ప్రోమో విడుదల చేశారు . అయితే ఈ ప్రోమోలో జబర్దస్త్ హైపర్ ఆది తనదైన పంచులతో నవ్వులు వర్షం కురిపించారు . అనంతరం ఒక్కొక్కరు తమ పర్ఫామెన్స్ ను కనబరిచారు . ఇంతలో ఓ కంటెస్టెంట్ డాన్స్ చేస్తూ హఠాత్తుగా ఆగిపోయాడు . అందరూ షాక్ అయ్యా .

కారణం ఏంటని పక్కనే ఉన్న డాన్సర్ గురించి ఆగిపోయాడు అంటూ సమాధానం చెప్పాడు . దీంతో ఒక్కసారిగా శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు . శేఖర్ మాస్టర్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు . డాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమో ఆయన తన కన్నీళ్ళతో చెప్పారు. మేము మేము డాన్సర్స్ కాదా మాకు డాన్స్ తప్ప మరొకటి రాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు . అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వాచ్ చేయాల్సిందే .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: