తిరుమల సమాచారం :01.02.2018

gsr
ఓం నమో వేంకటేశాయ!!
🕉 ఈరోజు గురువారం 01.02.2018  ఉ!! 5 గంటల సమయానికి....
🕉 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
🕉 స్వామి దర్శనం కోసం3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.   
 
🕉 సర్వదర్శనానికి 4 గంటల  సమయం పడుతుంది.
🕉 కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
🕉 ప్రత్యేక ప్రవేష దర్శననానికి 2 గంటల సమయం పడుతోంది. 
🕉 నిన్న జనవరి 31 న 15,576 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
🕉 నిన్న 9,852 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:40 లక్షలు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: