బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పూజరులకు ప్రభుత్వం గుర్తింపునివ్వాలి....!!!
కాని బ్రాహ్మణులని ప్రభుత్వం ఇప్పుడు సరిగ్గా పట్టించుకోవడం లేదు. వారు సమాజానికి చేస్తున్న సేవలని గుర్తించడం లేదు.ఇక పూజారుల పరిస్థితి ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేకమంది భక్తులను వారు ఆశీర్వదిస్తూ అనేక సేవలు చేస్తుంటారు. బహుశా వాళ్ళు చేసే ఆ పూజారి పని అన్నిటికంటే ఎంతో కష్టమైన పని కావచ్చు. అందుకే ప్రభుత్వం పూజారులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలి....
బ్రాహ్మణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులారా.. జాగృతం కండి. మీ హక్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారే తప్ప... మీ సమస్యలు పరిష్కరించేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడం లేదనే విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వాలు మారినా.. మీ సమస్యలు మాత్రం తీరడం లేదు. ఎప్పటికప్పుడు సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు ఏ ఒక్కరూ బాధ్యతలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మీ గళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వచ్చింది. బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేందుకు https://www.indiaherald.com/ ప్రయత్నిస్తోంది. దీనిలో మీ భాగస్వామ్యమే కీలకం. మీ సమస్య ఏదైనా.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.
మీరు చేయాల్సిందల్లా.. ఈ ఫోన్ నెంబరు 8919011959 కు ఫోన్ చేయడమే. లేదా care@indiaherald.com ఈ మెయిల్కు మీ సమస్యను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడమే..!