దుబే కేసు: తెలుగు ఐపీఎస్ అధికారి కీలక పాత్ర -ఎవరో తెలుసా..?
గ్యాంగ్స్టర్ వికాస్ దుబే.. ఇటీవల వార్తల్లో బాగా నానిన పేరు.. ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరపడం.. 8 మంది వరకూ పోలీసులనే విచక్షణారహితంగా కాల్చిచంపడం.. ఆ తర్వాత ఎన్ కౌంటర్లో వికాస్ దుబే కూడా హతుడు కావడం ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ వికాస్ దుబే ఎన్ కౌంటర్ విషయంపై విచారణ కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఓ కమిషన్ ను నియమించింది. ఇది ఏకసభ్య కమిషన్.. అంటే ఇందులో ఒక్కరే సభ్యుడు ఉంటారు. ఆయన ఇచ్చే నివేదిక కీలకం అవుతుంది. ఈ నెల 2న దుబే ముఠా 8 మంది పోలీసులను కాల్చి చంపిన ఉదంతం... ఆ తర్వాత దుబే ఎన్కౌంటర్ ఘటనపై ఈ ఏకసభ్య కమిషన్ విచారణ జరుపుతుంది.
ఈ ఏకసభ్య కమిషన్ కింద నియమితులైన వ్యక్తి అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శశికాంత్ అగర్వాల్. అయితే ఈ దుబే ముఠాతో
{{RelevantDataTitle}}