భారతదేశంలో మొట్టమొదటి కరోనా మృతి...! ఎక్కడంటే.....

Arun Showri Endluri
ఇప్పటివరకు భారతదేశంలోని చాలా నగరాల్లో కరోనా వైరస్ సోకిన బాధితులు ఉండగా భారతీయులంతా మన ఆహార అలవాట్లు కి మరియు ఇక్కడ ఉండే ఉష్ణోగ్రత కి మనకు ఏమి ప్రమాదం లేదు అని అనుకుంటూ ఉన్నారు. కానీ కరోనా మహమ్మారి భారతదేశంలో తన ప్రభావం చూపడం మొదలు పెట్టేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోతే నేడు నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పరిస్థితి తీవ్రత గురించి అందరికీ తెలిసింది.తీరా ఇప్పుడు చూస్తే మన దేశంలో {{RelevantDataTitle}}