జగన్ దెబ్బకు మైండ్ బ్లాంక్ అయిపోయిందా ?

Vijaya
చంద్రబాబునాయుడు మాటలు విన్న తర్వాత అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. శాసనమండలి రద్దు తీర్మానం తర్వాత చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు మాట్లాడే తీరు చూస్తుంటే ఒకదానితో మరొకటి పొంతన లేక పోవటం స్పష్టంగా కనిపిస్తోంది. మండలి రద్దు వల్ల తమకు వచ్చే నష్టం ఏమి లేదని నష్టమంతా జగన్మోహన్ రెడ్డికే అని టిడిఎల్పిలో వ్యాఖ్యానించారు.

మండలి రద్దు వల్ల {{RelevantDataTitle}}