ఈ కాలంలో ఆడవారి శవాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. మొన్న తెలంగాణలోనే ఓ ఆవు దూడపై అత్యాచారం చేశాడు ఓ కామాందుడు. నిన్న ఓ పిల్లిపై అత్యాచారం చేసి దాన్ని చంపాలని మైనం పోసి హింసించాడు. ఇప్పుడు చచ్చిన ఆడది అని కూడా చూడకుండా..