దేశవ్యాప్తంగా నిత్యం కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలలో నైట్ కర్ప్యూ, లాక్డౌన్ వంటివి నిర్వహిస్తున్నా.. కేసులు మాత్రం పెరగకుండా ఆగడం లేదు. ఈ కరోనా కారణంగా 2020, 2021 విద్యాసంత్సరంలో పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేయించింది ప్రభుత్వం. ముఖ్యంగా అన్నింటినికి ముఖ్యమైన పదవతరగతి పరీక్షలు ఈ ఏడాది కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పరీక్షలు జరుగుతాయో లేదో అనే అనుమానాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది విద