బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటూ,నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను జాగ్రత్తగా ఎంచుకుంటూ తన సత్తా ఏంటో చూపిస్తూ వచ్చారు హీరో రాజ్కుమార్ రావు. కంగనా రనౌత్ లాంటి టాప్ హీరోయిన్లతో కలిసి స్క్రీన్ పంచుకున్న హీరో ఆయన. అతడు ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్కుమార్ నటించిన మేడ్ ఇన్ చైనా షూటింగ్ పూర్తి కాగా,తదుపరి జాన్వీ కపూర్తో కలిసి జంటగా నటిస్తున్న రూహీ అఫ్జా సహా మరో రెండు సినిమాలు సెట్స్పైకి వెళ్లనున్నాయి.
ఈ తరుణంలో ఆయనకీ ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ కూడా రాజ్కుమార్కే దక్కినట్లు సినీ వర్గం సమాచారం అందిచింది. 2008లో విడుదలైన
{{RelevantDataTitle}}