పుష్ప' సినిమాతో నాలో ఏ ఛేంజ్ రాలేదు అంటున్న ఫహద్ ఫాజిల్..!!

murali krishna
మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మలయాళంలో హీరోగా సినిమాలు చేస్తూనే వేరే భాషల్లో స్పెషల్ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు.ఫహద్ ఫాజిల్ ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు ఈ స్టార్ నటుడు. ఆయన నటించిన ‘ఆవేశం’ ఇటీవలే విడుదలై సూపర్‌ హిట్‌ అయింది. ఆయన నటనను అందరూ ఫిదా అయ్యారు.మలయాళ ల్లో స్టార్ గా ఎదిగిన ఫహద్ ఇప్పుడు టాలీవుడ్ లోనూ లు చేస్తున్నాడు. ఇటీవలే ‘పుష్ప’లో నటించాడు. పుష్ప లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ అనే నెగిటివ్ పాత్రను పోషించాడు. ఈ పాత్రకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘పుష్ప’ తర్వాత నా కెరీర్‌లో ఎలాంటి మార్పు రాలేదన్నారు ఫహద్ ఫాజిల్.‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 2021 నెలలో విడుదలైంది. ఈ లో నటించిన అల్లు అర్జున్, రష్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయ్యారు. చాలా మంది రెమ్యునరేషన్ కూడా పెంచేశారు. అయితే ఈ తర్వాత తన కెరీర్‌లో ఎలాంటి మార్పు రాలేదని ఫహద్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘పుష్ప తో మీ క్రేజ్ కేరళను దాటి వెళ్లిందా.?’ అన్న ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ చెప్పారు ఫాహద్. ఈ ప్రశ్నకు ఆయన లేదు అని సమాధానం చెప్పాడు. ‘నా కెరీర్ కోసం పుష్ప ఏమీ చేసిందని నేను అనుకోను. ఈ విషయాన్ని సుకుమార్ ముందు చెబుతాను. అందులో దాచడానికి ఏమీ లేదు. నేను నిజాయితీగా ఉండాలి. నేను ఇక్కడ నా పని నేను చేస్తున్నాను. పుష్ప తర్వాత ప్రజలు నా నుంచి మ్యాజిక్‌ను ఆశిస్తున్నారు. సుకుమార్‌ సర్‌పై నాకున్న ప్రేమతో తీసిన ఇది. మలయాళ కోసమే నా పని'' అన్నారు.రాజ్ కుమార్ రావ్ ప్రముఖ నటుడు. రణబీర్ కపూర్ దేశంలోనే గొప్ప నటుడు. వారు నాలో ఏమి చూస్తారో నాకు తెలియదు. అక్కడి ప్రజలు కుంబళంగి నైట్స్, ట్రాన్స్ చూశారు. ఏ బంధం, ఏ ప్రాతిపదికన వారు నా చూస్తున్నారని నేను ఆశ్చర్యపోతున్నాను’ అని ఫహద్ ఫాజిల్ అన్నారు. చాలా మంది ఫహద్ ఫాజిల్ ను పాన్ ఇండియా స్టార్ అని పిలుస్తారు. దాన్ని కూడా ఆయన ఒప్పుకోలేదు. ‘నేను మలయాళ నటుడిని. పాన్ ఇండియాతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నమ్మిన పనులు చేస్తాను. బిజినెస్ జరగాలి అన్నది నిజమే కానీ అది సెకండరీ. ఇక్కడ చేసే తరహా లు చేయలేను’ అని అన్నారు. ఫహద్ ఫాజిల్ కి భిన్నమైన పాత్రలను చేస్తున్నాడు. అందుకే అతన్ని అందరూ అభిమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: