నాగచైతన్య ని దారుణంగా మోసం చేసిన స్టార్ డైరెక్టర్.. ఎందుకంటే..!?

Anilkumar
 అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే తండేల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రీకాకుళం కులం ప్రాంతంలోనీ మత్స్యకారుడి పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు యంగ్ హీరో నాగచైతన్య. కాగా ఈ సినిమా కోసం ప్రత్యేక భాష యాస కూడా నేర్చుకుంటున్నాడు. సినిమా కోసం అన్ని విధాలుగా కష్టపడుతున్నాడు నాగచైతన్య. గీతా బ్యానర్ పై చందు మొన్నేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి తండేల్ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా సర్వే గంగా జరుగుతోంది.

ఇక టాలీవుడ్ హీరో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రానికంటే ముందుకు నాగచైతన్య నుంచి ఓ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. గతంలో హిట్లు.. ఫ్లాప్స్లు పట్టించుకోని చైతూ ప్రస్తుతం ఆచీతూచీ అడుగేస్తున్నారు. డైరెక్టర్లకు కూడా ముందువెనక చూసి అవకాశం ఇస్తున్నారు. కాగా.. నాగచైతన్యను ఓ డైరెక్టర్ మోసం చేయడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. మోసం అంటే ఏదోలా కాదు.. తనతో సినిమా స్టార్ట్ చేసి ఓ బిగ్ స్టార్ పిలవగానే చైతూనే పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఆయనను అప్సెట్ చేసింది. 

ఆ దర్శకుడు మరెవరో కాదు పరుశురామ్ పెట్ల అనేది కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పరుశురామ్ కూడా అప్పట్లో వివరణ ఇచ్చారు. అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పారు. ఇదిలా ఉంటే.. కొంత గ్యాప్ తీసుకొని మళ్లీ  అక్కినేని హీరో నాగచైతన్య తో సినిమా చేస్తానని హామీనిచ్చిన ఆ దర్శకుడు ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్'ను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చైతూను నమ్మించి మోసం చేశారంటూ ఆయన అభిమానులు ఆగ్రహిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: