మనీ: రూ.50 పైసలతో లక్షాధికారి అయ్యే ఛాన్స్ మీదే..!

Divya
పురాతన కాలంలో ఉపయోగించిన ప్రతి వస్తువుకు, ప్రతి నాణానికి, ప్రతి నోట్ కి కూడా అత్యంత విలువ ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఆనాటి కాలంలో ఉపయోగించిన అన్ని వస్తువులు కూడా ఈ మధ్యకాలంలో వేలంపాట వేస్తే మంచి ధర కూడా పలుకుతున్నాయి. ఇప్పటివరకు మనం 5 రూపాయల నోటు లేదా  రెండు రూపాయల నాణెం లేదా నోటు ఇలా రకరకాల విలువ కలిగిన నాణేలు, నోట్లను మనం వేలంపాటలో లక్షలు సంపాదించిన వారిని కూడా చూసే ఉంటాం.. అయితే ఇప్పుడు కూడా మీ దగ్గర కేవలం అప్పట్లో ఉపయోగించిన 50 పైసల నాణెం కనుక ఉన్నట్లయితే మీరు ఏకంగా లక్షాధికారి అవ్వచ్చు.
అది ఎలాగూ ఇప్పుడు ఒకసారి మనం చూసి చదివి తెలుసుకుందాం.. పురాతన కాలంలో వాడి పడేసిన వస్తువులకు అలాగే కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నాణేలకు ప్రస్తుతం మంచి డిమాండ్ పలుకుతున్నాయి. పురాతన వస్తువులను సేకరించే అభిరుచి ఉన్న వారు మీ దగ్గర ఉన్న వాటికి డబ్బును చెల్లించి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక అలాంటి వారితో మీ దగ్గర ఉన్న నాణెం ల గురించి చూపించి మంచి ధరలను కూడా మాట్లాడుకోవచ్చు. ఇక తాజాగా వచ్చిన ప్రకటన ప్రకారం మీ దగ్గర పాత కాలంలో ఉపయోగించిన యాభై పైసల నాణెం కనుక వుంటే ఏకంగా ఆ నాణెంకు లక్ష రూపాయలు ఇస్తారట.
నిజానికి 2011 నుంచి ఈ నాణెములను ఉపయోగించడం ఆపివేశారు. కేంద్ర ప్రభుత్వం 2011 సంవత్సరం తర్వాత ఈ నాణెములు చెల్లవని కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఇవి కనక వర్షం కురిపిస్తున్నాయి.. మీరు మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఓఎల్ఎక్స్ లో అమ్మవచ్చు. ఇక 50 పైసల నాణెం కి కు ఎలాంటి గుర్తులు అవసరం లేదు. మీరు ఓఎల్ఎక్స్ ఫ్లాట్ ఫాం ద్వారా ఫోటో తీసి అప్లోడ్ చేయడం వల్ల ఈ నాణెం కావాలనుకున్న వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: