అల్లు అర్జున్ కారణంగా అల్లు ఫ్యామిలి లో మొదలైన గొడవలు..!?

Anilkumar
సాధారణంగా ప్రతి కుటుంబంలో గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి. సామాన్య ఇళ్లలోనే కాకుండా సినీ సెలబ్రిటీల కుటుంబాలలో సైతం తరచూ గొడవలు జరుగుతూ ఉండడం చాలా సందర్భాలలో మనం చూసే ఉంటాం.అయితే ఈ క్రమంలోనే సెలబ్రిటీస్ కుటుంబాలలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే అల్లు ఫ్యామిలీకి సంబంధించిన ఒక గొడవ గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బడా నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లు అరవింద్. ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగుతున్నాడు. 

ఆయనతోపాటు ఆయన కొడుకు అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపును తెచ్చుకున్న అల్లు అర్జున్ త్వరలోనే ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా భారీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పా 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అనంతరం టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ తో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్. కాగా ఈ సినిమాకి నిర్మాతగా అల్లు అరవింద్ కూడా దాదాపు ఫిక్స్ అయిపోయినట్లుగా సమాచారం వినబడుతుంది.

పరశురాం మాత్రం చివరిలో హ్యాండ్ ఇచ్చి గీతగోవిందం టు సినిమాని దిల్ రాజు చేతిలో పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ పరశురాంపై మండిపడుతున్నట్లుగా సమాచారం. అంతేకాదు ఆయన డైరెక్షన్లో మన హీరోలు ఎవరు కూడా సినిమాలు చేయొద్దు అంటూ అల్లు అరవింద్ కండిషన్ కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ కండిషన్ కి ఏ మాత్రం అంగీకరించలేదట. అల్లు అర్జున్ ఆయన డైరెక్షన్లో ఒక కొత్త సినిమాని ప్లాన్ చేస్తున్నాడట అల్లు అర్జున్ .అంతే కాదు ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వరకు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. పుష్ప టు సినిమా అయిపోయిన వెంటనే ఈ సినిమా రానుందని తెలుస్తోంది. ఇందుకుగాను అల్లు ఫ్యామిలీలో గొడవలు నెలకొన్నాయని తెలుస్తోంది. తండ్రి మాటని ఎదిరించిన అల్లు అర్జున్ వల్ల ఈ గొడవలు మొదలయ్యాయని వార్తలు వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: