మహేష్-త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందా ..!!
ఎన్టీఆర్-కొరటాల శివ మూవీ పై క్రేజీ అప్డేట్.. అభిమానులకు పండగే..!!
కాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తవగానే హీరో మహేష్ బాబు ఫ్యామిలీ తో వెకేషన్ కు వెళ్లి తాజాగా ఇండియా కు తిరిగొ చ్చాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం పై సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో మహే ష్బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మహర్షి మూవీ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోతున్న రెండో మూవీ ఇది. ఈ చిత్రాని కి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది. కాగా మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'అతడు', 'ఖలేజా' చిత్రాలు కమర్షియల్గా సక్సెస్ సాధించకోపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం సాధించాయి. ఇప్పటికీ ఈ సినిమాలను టీవీలలో టెలికాస్ట్ చేస్తే మంచి టీఆర్పీ రేటింగులు నమోదవుతున్నాయి.