ఉద్యోగాలు : ముగుస్తున్న NTPC గడువు.. త్వరపడండి..!!

Purushottham Vinay
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను విడుదల చేయడం అనేది జరిగింది. ఇక నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ విడుదల చేసిన ఈ పోస్ట్ ల కోసం దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు NTPC  అధికారిక వెబ్‌సైట్ అయిన- ntpc.co.in ని ఓపెన్ చెయ్యడం ద్వారా అలా ఆ పోస్టులకు ఈజీగా అప్లై చేయవచ్చు. ఇక ఈ పోస్టులకు అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 4 వ తేదీన స్టార్ట్ అవ్వడం jarig. ఇంకా ఈ నెల అనగా మార్చి 10 వ తేదీన అప్లికేషన్ కి గడువు ముగుస్తుంది. ముఖ్యంగా, అభ్యర్థుల రిక్రూట్‌మెంట్ వారి గేట్ పరీక్ష 2022 స్కోర్‌ల ఆధారంగా జరుగుతుంది. 


కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత వున్న అభ్యర్థులు వెంటనే ఆలస్యం చెయ్యకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.ముఖ్యంగా, NTPC ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా కనీసం 4o అభ్యర్థులను నియమించుకోవాలని చూస్తోంది.ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ స్థానానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో పూర్తి సమయం బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వర్గాలకు చెందిన వారికి కనీసం 55 శాతం మార్కులు ఉండాలి.


ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే...

అభ్యర్థులు ఖచ్చితంగా తమ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2021 స్కోర్‌లను సమర్పించాలి. ఇంకా అలాగే సంబంధిత పత్రాలను ధృవీకరించమని అభ్యర్థులు అడగబడతారు. ఇక ఇందులో ఎంపికైన అభ్యర్థులకు వివిధ ప్రదేశాలలో ఒక సంవత్సరం ఉద్యోగ శిక్షణ అనేది ఇవ్వబడుతుంది. ఇంకా అలాగే శిక్షణ పూర్తయిన తర్వాత తుది ఫలితం అనేది ప్రకటించబడుతుంది.ఇంకెందుకు ఆలస్యం అర్హత ఇంకా అలాగే ఆసక్తి వున్న అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: