మళ్లీ మోదీ ప్రధాని అయితేనే దేశం సేఫ్?
ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో అందరూ పోలింగ్ రోజు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాను.. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి.. రేపు అందరూ ఇంటింటి ప్రచారం నిర్వహించాలి ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్ని కలిసే విధంగా ఆ ప్లానింగ్ చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని మరొకసారి గుర్తు చేస్తున్నాను.. ఈనెల 10వ తేదీన ఆ ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్ నగరానికి రాబోతున్నారు.. ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి ప్రతి కార్యకర్త కష్టపడి నగరంలోని ప్రజలందరినీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరిని మోడీ సభకు హాజరయ్యేల పనిచేయాలని కిషన్ రెడ్డి పిలుపు ఇచ్చారు.