
బీఆర్ఎస్ నేతలతో టచ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?
ఐదు రోజుల్లోనే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తునన్నారని చామల కిరణ్కుమార్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రోజుకు 18గంటలు పనిచేస్తున్నారని చామల కిరణ్కుమార్ రెడ్డి వివరించారు. తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం ఏర్పడిందే కాంగ్రెస్ పార్టీగా అన్న చామల కిరణ్కుమార్ రెడ్డి.. ప్రతిపక్షం బలంగా ఉంటే ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందన్నారు. మరి ఈ వార్తలో ఎంత వరకూ వాస్తవం ఉందో?