గ్రూప్ 3, గ్రూప్ 4 పై హైకోర్టు కీలక తీర్పు?
అందుకే గతేడాది ఇచ్చిన 55, 136 జీవోలను కొట్టివేసి.. పాత ఉత్తర్వులను అమలు చేయాలని తెలంగాణ హైకోర్టును కోరారు. అయితే.. ప్రభుత్వానికి, టీఎస్పీఎస్సీకి నోటీసులు జారీ చేసినతెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణను జులై 13కి వాయిదా వేశారు. అయితే అప్పటి వరకు స్టే ఇవ్వాలని పిటిషనర్ల న్యాయవాది కోరారు. అందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు నియామక ప్రక్రియ ఆపడం కోర్టుల పనికాదన్నారు.