అమరావతి రాజధానిలో పేదలు ఉండొద్దా?
వచ్చే ఎన్నికల్లో జనం టీడీపీని రాజకీయంగా పాతరేస్తారని మంత్రి రోజా చెప్పారు. ఆర్ 5 జోన్లో ఇళ్ల పట్టాలకు సంబంధించిన సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్ట్ కూడా సమర్ధించిందని మంత్రి రోజా అంటున్నారు. పట్టాలు ఇవ్వడమే కాకుండా 30 లక్షల మందికితాము ఇళ్లను కూడా నిర్మించి ఇస్తున్నామని మంత్రి రోజా చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా వుండి.. ఒక్క సెంటు భూమిని కూడా పేదలకు ఇవ్వలేదని మంత్రి రోజా అన్నారు.