ఆ రైతులకు జగన్ సర్కారు శుభవార్త?
ఆయిల్పామ్ సాగుచేసే రైతులకు ప్రభుత్వం హెక్టారుకు 20 వేల రూపాయలు రాయితీని అందిస్తోంది. ఎరువులు, పురుగుమందుల కొనుగోళ్లకు సంబంధించి 4సంవత్సరాల పాటు 21 వేల రూపాయలు అందించనున్నారు. ఆయిల్ పాన్ సాగులోఅంతర పంటల సాగుకు సైతం ప్రభుత్వం రాయితీలు అందిస్తుంది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే ప్రస్తుతం 720 హెక్టార్లలో ఆయిల్ పామ్ పంట సాగవుతోంది. ఈ సాగును 5000 హెక్టార్లు వరకు పెంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.