పోలింగ్ డే: ఉత్తరాఖండ్, గోవాలను బీజేపీ నిలబెట్టుకుంటుందా..?
ఉత్తర ప్రదేశ్లో 55 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు ఉన్నాయి. ఇక గోవా అసెంబ్లీ విషయానికి వస్తే అక్కడ 40 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. ఉత్తరాఖండ్, గోవా, యూపీ.. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాలను నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఉత్తరాఖండ్, గోవాల్లో బీజేపీ, కాంగ్రెస్లతో పాటు ఆప్ కూడా బరిలో నిలుస్తోంది.