చిన్నారిని గర్బవతిని చేసిన మేనమామ...?

అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో చాలా సీరియస్ గా ఉన్నా సరే కొందరు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రేప్ లు చేస్తున్నారు. లైంగిక వంచ తీర్చుకోవడానికి వెనుకాముందు ఆడటం లేదు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఒక దారుణ ఘటన బయటకు వచ్చింది.
కళ్యాణదుర్గం పట్టణంలో దారుణం చోటు చేసుకున్నది. 14 ఏళ్ల మైనర్ బాలికను గర్భిణీని చేసిన 28 ఏళ్ల మేనమామ వ్యవహారం ఇది.  మైనర్ బాలిక 11 వారాల గర్భిణీ అని వైద్యులు నిర్దారించడంతో  పోలీసులు పోక్సో కేసు నమోదు చేసారు. అతను కొన్ని రోజులుగా బాలిక కు సనిహితంగా ఉంటున్నాడు అని పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఘటన గురించి పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: