వామ్మో.. భర్త మర్మాంగం కోసి చంపేసింది!

Chaganti
మహబూబాబాద్ జిల్లాలో ఒక దారుణ‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్య భ‌ర్త‌ల మ‌ద్య గొడ‌వ జ‌ర‌గ‌డంతో భ‌ర్త‌ను దారుణంగా చంపి అత‌ని మ‌ర్మాంగం కోసేసింది. భ‌ర్త భార్య‌ల మ‌ద్య గొడ‌వ‌లు రావ‌డం స‌హ‌జం కానీ అందులో ఏ ఒక్క‌రు ఓపిన న‌శిస్తే ఆ ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, అందుకు ఈ సంఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ . పూర్తి వివ‌రాల్లోకి వెళ్తె మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల రెవెన్యూ పరిధి వాంకుడోతు తండాలో భూక్య బీచ్యా - ప్రమీల భార్య భ‌ర్త‌లు నివ‌సిస్తుండేవారు. తాజాగా భార్య భ‌ర్త‌లు ఇద్దరు గొడ‌వ ప‌డ్డారు, ఆ ఇంటి నుండి పెద్ద పెద్ద అరుపులు విన‌ప‌డ్డాయి. ఆ మ‌హిళ త‌న భ‌ర్త‌ను దారుణంగా చంప‌డ‌మే కాకుండా అత‌ని ప్రైవేట్ పార్ట్ (మ‌ర్మాంగం ) కోసి చంపేసింది. భర్త నిత్యం వేధిస్తున్నాడని కోపంతో భార్య ప్రమీల మర్మాంగం కోసిందని అంటున్నారు, దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: