మరో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్...?
గనుల తవ్వకం, చెక్ పాయింట్ల వద్ద వెయింగ్ మిషన్లు, ఈ-పర్మిట్ జారీ, డెలివరీ వంటి పనులను ఇకపై పర్యవేక్షిస్తారు. ఒకటో ప్యాకేజీ కింద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు ఉంటాయి అని, రెండో ప్యాకేజీ లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉండగా మూడో ప్యాకేజీలో కృష్ణా, గుంటూరు జిల్లాలు, అలాగే నాలుగో ప్యాకేజీ లో ప్రకాశం జిల్లాల ను ఉంచిన గనుల శాఖ... ఐదో ప్యాకేజీలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలను చేర్చింది. ఆరో ప్యాకేజీలో అనంత, కడప, కర్నూలు జిల్లాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.