వివేకా మర్డర్ కేసు తెలిపోయినట్టే...?
సిబిఐ బృందం విచారణ సిద్దమైనట్లు సమాచారం. ఇటీవల జమ్మలమడుగు కోర్టులో వాచ్ మెన్ రంగన్న తో వాంగ్మూలాన్ని రికార్డ్ చేయించగా ఆ తర్వాత మీడియాలో వచ్చిన వార్తలు ఒక ఊపు ఊపాయి. ఆ వాంగ్మూలంలో రంగన్న వెల్లడించిన పేర్ల పై దృష్టి సారించి విచారణ కు సిబిఐ అధికారులు రెడీ అయ్యారు. దీని ఆధారంగా చూస్తే ఈ కేసు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్టుగానే కనపడుతుంది.