పురు పోరు ప్రచారం ఊపందుకున్న వేళ ఈసీ అభ్యర్థులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. రేపటి నుంచి ప్రచారానికి ఐదు గరు మాత్రమే అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఏ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో అయినా ఐదుగురు మించి ఉంటే అది కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుంది. ఈ విషయంలో ఎవ్వరిని ఉపేక్షించవద్దని... నేటి నుండి గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్,ఎస్పీ,సీపీ లకు ఎస్ఈసి ఆదేశాలు జారీ చేశారు. ఇక డబ్బు,మద్యం పై ప్రత్యేక పోలీసు టీంలు ఏర్పాటు చేయాలన్నారు. కోడ్ ఉల్లంగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరింత సమాచారం తెలుసుకోండి: