పక్షులు బయటకు వస్తున్నా బాబు రావడం లేదు
వేల కిలోమీటర్లు ఎగురుతూ వచ్చే వలస పక్షుల సందడి రాష్ట్రంలో మొదలైంది అని ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు కూడా పనుల్లో చేరేందుకు వెనక్కి తిరిగొస్తున్నారు అన్నారు. ప్రవాసంలో ఉన్న తండ్రీ కొడుకులు మాత్రం కరోనా భీతితో తలుపులు బిగించుకుని ఇంట్లో దాక్కున్నారు. అని ఆయన తన ట్విట్టర్ లో ఎద్దేవా చేసారు.