పర్యాటకం మినహా మిగతా అవసరాల కోసమే..వీసాల పునరుద్దరణ...!
సముద్ర,వాయు మార్గాల్లో వచ్చేందుకు అనుమతిస్తామన్న హోంశాఖ.. నిర్దేశిత విమానాశ్రయాలు, పోర్టుల ద్వారానే రావాలని సూచించింది.వీసాలను తక్షణమే పునరుద్ధరిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత్కు రావాలనుకునే ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులకు కూడా అనుమతినిస్తున్నట్టు స్పష్టం చేసింది. అయితే ఎలక్ట్రానిక్, వైద్య, పర్యాటక వీసాలకు అనుమతి నిరాకరించింది.