కరోనా ఎఫెక్ట్: వారి సమస్య తీర్చకుంటే..కరోనా కంటే నేనే పెద్ద సంస్యనౌతా!!
సౌత్ ఇండియన్ మెగాస్టార్ కమలహాసన్ కేంద్ర ప్రభుత్వాన్నిసమస్యకు పరిష్కారం కోరుతూ స్వయానా తన ట్విట్టర్ ఖాతా ట్వీట్ చేసాడు . మంగళవారం ముంబైలోని బాంద్రాలో జరిగిన వలసకూలీల సంఘటన కు పరిష్కారం చూపించక పోతే కరొనకంటే తానే పడ్డ సమస్యగా మారుతానని ట్విట్టర్ వేదికగా ఫాభుత్వానికి తెలియజేసారు.
అయితే ఈయన ఇండియన్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అయితే షూటింగ్ సమయంలో ముగ్గురు స్టెంట్ వర్కర్స్ చనిపోవడంతో సినిమాని చెన్నై ప్రభుత్వం నిలిపివేశారు. అయితే త్వరితగతిన వలస కూలీల విషయమై నిర్ణయం తీసుకోవాలని తెలియజేసారు . వలస కూలీలా సమస్య మటుకు ముంబై టికింగ్ బాంబు కంటే తక్కువ కాదు అని ట్విట్టర్ వేదికగా అయన ప్రభుత్వతీరును ఎండగట్టారు
All the balcony people take a long and hard look at the ground. First it was delhi, now Mumbai.
The migrant crisis is a time bomb that must be defused before it becomes a crisis bigger than Corona. Balcony government must keep their eyes on what's happening on the ground too. — kamal haasan (@ikamalhaasan) April 14, 2020