ఆ అవార్డుల్లో మరోసారి దేశంలోనే సిరిసిల్ల టాప్?
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్థేశనంలో సిరిసిల్ల రాత మార్చే యజ్ఞంలో పనిచేస్తున్నవారందరికి ఈ అవార్డు అంకితమని కేటీఆర్ అన్నారు. ఇదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు మరింత కృషి చేయాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు. తాజా అవార్డులపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులను కేటీఆర్ అభినందించారు. మీ నిరంతర మార్గదర్శనం, సహకారం వాళ్ళే సాధ్యమైoదంటూ కలెక్టర్ కేటీఆర్కు బదులిచ్చారు.