ఆ జిల్లాకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పిన జగన్?
ఇక వంశధార ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి ఎత్తిపోతల పథకం నిర్మించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రాజెక్టు ద్వారా గొట్టా బ్యారేజీ కుడి కాలువ 2.4 వ కిలోమీటర్ దగ్గర పంప్ హౌస్ నిర్మించి రిజర్వాయర్ లో నీటిని ఎత్తిపోస్తారు. దీని కోసం రూ.176.35 కోట్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులకు రెండు జీవోలను విడుదల చేసింది.