మీ గొడవే మీకా.. జనం గోడు పట్టదా.. మంత్రి బొత్స ఫైర్?
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 95 శాతం హామీలను మేర నెరవేర్చిందని.. నెరవేర్చని 5 శాతం హమీలల్లో సీపీ ఎస్ రద్దు అంశం ఒకటి అని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఎంతసేపూ మీ గొడవలే మీకు తప్ప.. ఇతర విషయాల గురించి కూడా కాస్త ఆలోచించండని మంత్రి బొత్స అన్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల తో పాటు 5 కోట్ల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని బొత్స అభిప్రాయపడ్డారు.