అయ్యో.. వాళ్లకు అమ్మఒడి రాదంట? మీసంగతేంటి?
ఇక మిగిలిన 50 వేల మందిపైచిలుకు విద్యార్ధులకూ వేర్వేరు కారణాలతో పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అంతే కాదు.. ఈ ఏడాది 13 వేల రూపాయలను మాత్రమే ప్రభుత్వం జమ చేయబోతోంది. 2021-22లోనూ 6107 కోట్ల రూపాయలను బడ్జెట్ లో పెట్టినా అమ్మఒడిని ప్రభుత్వం అమలు చేయలేదు. మొదటి రెండు సంవత్సరాలూ 44,48,865 మంది లబ్దిదారుల ఖాతాల్లో నిధుల్ని జమ చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది.