వైసీపీ శత్రువులు కమ్మారే: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి వర్గ శత్రువులు కమ్మ వారు అని తన వర్గ శత్రువులు పేదరికం వారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వర్గ శత్రువులుగా వైసిపి ప్రకటించుకున్న వారిపై భౌతిక దాడులు జరుగుతున్నాయని వాళ్లను తగలబెట్టే స్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం బలంగా నిలబడ్డానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాను డబ్బులు సంపాదించలేక కాదని డబ్బులు సంపాదిస్తే భయపడిపోతాం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తన ఐడియాలజీ కన్ఫ్యూజింగ్ ఐడియాలజీ అని అంటున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మీరు వేరే పార్టీ ఎమ్మెల్యేలను లాక్కో వచ్చా అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు. ప్రజలు కూడా ఆలోచించాలని ఓట్లని వైసీపీకి వేసి తన పని చేయమంటే ఎలా పని చేస్తానని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఒక దేశానికి ఒక నది సరిపోదని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: