'టిక్ టాక్ స్మార్ట్ ఫోన్'లో మాత్రమే టిక్ టాక్ వస్తుంది! ఇంకా అన్ని ఫోన్లలో బ్యాన్..

Durga Writes
టిక్ టాక్.. ఈ యాప్ కి ఎంతమంది బానిసలూ అయ్యారో అందరికి తెలిసిందే. ఈ టిక్ టాక్ యాప్ కి పల్లెల్లో ఉండే వారి నుంచి సెలబ్రెటీల వరుకు అందరూ బానిసలూ అయ్యారు. మొన్నటి వరుకు అనుపమ పరమేశ్వరన్ టిక్ టాక్ కి బానిస అయితే.. ఇప్పుడు రాసి ఖన్నా బానిస అయ్యింది. 


ఈ బానిసత్వం గురించి పక్కన పెడితే.. ఈ టిక్ టాక్ కొన్ని వేలమంది ప్రాణాలను హరించుకుపోయింది. అందులో అవుతే సెలబ్రెటీ అవుతారు లేకపోతే ప్రాణాలు కొలిపోతారు. అంత పిచ్చి ఎక్కించింది ఈ టిక్ టాక్. ఇలా టిక్ టాక్ చేస్తూ చాలామంది ప్రాణాలను విడిచారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే కొన్ని వేలమంది ప్రాణాలు వదిలారు. 


దీంతో గత మే నెలలో ఈ టిక్ టాక్ యాప్ ని బ్యాన్ కూడా చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళి ఈ యాప్ యాక్టీవ్టే అయ్యింది. అయితే ఈ యాప్ ఇప్పుడు మరో అడుగు ముందు వెయ్యడానికి టిక్ టాక్ {{RelevantDataTitle}}