తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘనవిజయం

Sirini Sita
వైజాగ్ వేదికగా భారత్ - దక్షిణాఫ్రికా మధ్య  జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. 203 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్నిభారత్ ఖాతాలో వేసుకుంది. 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లను కేవలం 191 పరుగులకే ఆలవుట్ చేసి ఘనవిజయంని సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్ 502/7 డిక్లేర్డ్ రెండో ఇన్నింగ్స్ 323/4 డిక్లేర్డ్ చేసింది. ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 431 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్ 191 ఆలౌట్ అయ్యి పోయింది.


ఈ మ్యాచ్ విజయం  పలు రికార్డులకు వేదికగా నిలిచింది. ఓపెనర్గా తొలి టెస్ట్లోనే రోహిత్శర్మ రెండు ఇన్సింగ్స్లలో సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డ్స్ లో నిలిచాడు. ఇప్పటి వరకు ఏ ఆటగాడికి ఈ అరుదైన రికార్డు లభించ లేదు. 


ఇక దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్స్ పీయుడ్త్ 10వ స్థానంలో బ్యాటింగ్కు దిగి హాఫ్ సెంచరీ కొట్టడం ద్వారా {{RelevantDataTitle}}