ఆ టీడీపీ టైగర్స్ ను అడవికి పంపించేశారా..?

Chakravarthi Kalyan

టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధాలు ముదురుతున్నాయి. వైసీపీ తరపున గెలిచిన 151 మందిని ఇటీవల ప్రతిపక్షనేత చంద్రబాబు మేకలతో పోల్చారు. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకట {{RelevantDataTitle}}