రాములమ్మ వ‌ర్సెస్ జ‌గ్గారెడ్డి....కాంగ్రెస్‌లో కొత్త టెన్ష‌న్‌

Pradhyumna
కాంగ్రెస్ పార్టీలో కొత్త సంచ‌ల‌నం వివాదంలో నెల‌కొంది. ముఖ్య‌నేత‌లు ప‌ర‌స్ప‌రం ఆస‌క్తిక‌రంగా విమర్శ‌లు చేసుకుంటున్నారు. గాంధీభ‌వ‌న్‌లో ఇష్టాగోష్టిగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలో యూపీఏ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ కూట‌మిలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్,వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జగన్‌లు కీలకం అయినా ఆశ్చర్య పోనక్కరలేదని వ్యాఖ్యానించారు. దీనిపై  తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఘాటుగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తాయని అన్నారు.

జ‌గ్గారెడ్డి వ్యాఖ్య‌లు నేత‌ల్లో గంద‌ర‌గోళం సృష్టించే విధంగా ఉన్నాయ‌ని విజ‌య‌శాంతి వ్యాఖ్యానించారు. ``ఓవైపు స్ధానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావో, రేవో తేల్చుకునే విధంగా పోరాడుతున్నాం. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడబోయే యూపీఏ



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: