బ్లాక్ డ్రెస్ తో రచ్చలేపుతున్న రాశి ఖన్నా..!!

murali krishna
ఊహలు గుసగుసలాడే తో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి తోనే తన నటనతో.. అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి తో మంచి విజయాన్ని అందుకుంది ముద్దుగుమ్మ రాశి ఖన్నా.ఆతర్వాత ఈ చిన్నది వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. యంగ్ హీరోలతో జోడీ కడుతూ ప్రేక్షకులను మెప్పించింది రాశి ఖన్నా. ఈ చిన్నదాని నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.ఈ చిన్నది నటించిన లు హిట్ అయినప్పటికీ ఈ అమ్మడికి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ లో హీరోయిన్ గా చేసినప్పటికీ ఈ చిన్నదానికి అంతగా గుర్తింపురాలేదు.తెలుగుతో పాటు తమిళ్ లోనూ లు చేసింది. ఇటీవలే హిందీలోనూ నటించింది. అయితే ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు మాత్రం రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
 ఈ మధ్య సోషల్‌ మీడియాలో టాలీవుడ్‌ బ్యూటీ రాశీ ఖన్నా సందడి ఎక్కువగా కనిపిస్తోంది.ఇటీవల నాజుగ్గా తయారైన రాశీ ఖన్నా రోజురోజుకు గ్లామర్‌ డోస్‌ పెంచేస్తుంది.ఒకప్పుడు అప్పుడప్పుడు మాత్రమే సోషల్‌ మీడియలో కనిపించే ఈ బ్యూటీ ఈ మధ్య తరచూ ఫోటోలు షేర్‌ చేస్తుంది.అదీ కూడా ఫుల్‌ గ్లామర్‌ షో చేస్తూ. తాజాగా రాశీ ఖన్నా షేర్‌ చేసిన ఫోటోలు చూస్తే కుర్రకారు మతిపోవాల్సిందే. బ్లాక్‌ ట్యూబ్‌ కలర్‌ డ్రెస్‌లో థైయిస్‌ కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఇలా రాశీ ఖన్నా తన హాట్‌ లుక్‌కు మరింత హాట్‌ పెంచేస్తోంది. ఇలా ఆమెను చూసి నెటజన్లు ఫిదా అవుతున్నారు. రోజురోజుకు అందం మరింత పెరుగుతుందని.. అన్నం తింటున్నావా? అందం తింటున్నారా రాశీ అంటూ నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.
మినీ డ్రెస్ లో రాశి ఖన్నా ఇస్తున్న ఫోజులు యువతని ఆకర్షించే విధంగా ఉన్నాయి.తన గ్లామర్ తో చేతబడి చేస్తున్నా అంటూ రాశి ఖన్నా ఈ ఫోటోలకు కామెంట్ పెట్టింది. రాశి ఖన్నా అప్పుడప్పుడూ క్రేజీ చిత్రాల్లో నటిస్తూనే ఉంది. కానీ సూపర్ హిట్స్ దక్కడం లేదు. చివరగా రాశి ఖన్నాకి తెలుగులో థాంక్యూ, పక్కా కమర్షియల్ లాంటి పరాజయాలు ఎదురయ్యాయి.ఇప్పటికే ఓ వెబ్‌ సిరీస్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇటీవల యోధ సినిమాలతో హిందీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా మెప్పించకపోయిన.. రాశీ ఖన్నా తనదైన గ్లామర్‌ లుక్‌, అందం, యాక్టింగ్‌తో ఆడియన్స్‌ మెప్పించింది.యోధలో రాశీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ప్రస్తుతం రాశీ ఖన్నా తమిళంలో, హిందీలో పలు చిత్రాలతో బిజీగా ఉంది.రాశి ఖన్నా, తమన్నా కలసి బాక్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం మే 3న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా రాశి ఖన్నా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది. రాశి ఖన్నా తాజాగా తన గ్లామరస్ లుక్ పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: