ఆంధ్రప్రదేశ్ లో "కియా మోటార్ కార్ల పరిశ్రమ" ఎలా స్థాపించబడింది?

2015లో ప్రధాని నరేంద్ర మోడీ సౌత్  కొరియా పర్యటనకు వెళ్లారు.అప్పుడు శాంసంగ్ ,ఎల్జీ, హ్యుందాయ్ కార్పొరేషన్ చైర్మన్ లను కలిశారు. ఆ సందర్భంలో హ్యుందాయ్ చైర్మన్ తమ అను బంధ సంస్థ ‘కియా‘ మోటార్స్ ను భారత్ లో స్థాపించాలి అని పేర్కొన్నారు.  


హ్యుందాయ్ ఫ్యాక్టరీ తమిళనాడులో ఉన్నందున మొదటి ప్రయారిటీగా తమిళనాడును అనుకుంటున్నాము అని చెప్పారు. దీనికి మోడీ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్లో అయితే బాగుంటుంది పైగా మీకు రాయితీలు అధికంగా వచ్చే ఏర్పాటుచేస్తాను అని చెప్పారు. అందుకే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ కియా మోటార్స్ ను కేటాయించారు. ప్రధానిని  కాదని ఒక సాదారణ ముఖ్య మంత్రి నాయకుడి మాట హ్యుందాయ్ లాంటి సంస్థ వింటుందా? దీనికి సంబంధించి పచ్చమీడియా చంద్రబాబుకు డప్పు కొట్టడం మొదలు పెట్టింది. కాని సౌత్ కొరియా మీడియా  బిజినెస్ కొరియా మాగజైన్ లో 2015లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్బంగా వచ్చిన వార్త ఇది.

ఇది అలా ఉండగా, ప్లాంట్ శంఖుస్థాపన జరగగానే ఒక ఎంపీ మరియు రాష్ట్రమంత్రి తమ కమీషన్ల కోసం డీలర్ షిప్పుల కోసం కంపెనీ ఎండీను ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారు. వీళ్ళ బాధ తట్టు కోలేక ప్లాంట్ ఎండీ, కంపెనీ చైర్మన్ కు మెయిల్ పెట్టారు.ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం ప్లాంట్ పెట్టి వ్యాపారం చేయలేము ఇక్కడ అంతా అవినీతి, రౌడీ ఇజం రాజ్యమేలుతున్నాయి అని, ఇక్కడ మన వ్యాపారం కూడా చేయలేమని చెప్పారు. వెంటనే స్పందించిన కంపెనీ చైర్మన్ శ్రీ చుంగ్ మాంగ్ కో ప్లాంట్ పనులు ఆపేసి కంపెనీ హెడ్ క్వార్టర్స్ రమ్మని ఆదేశాలు ఇచ్చారు.


అంత జరిగిన తరువాత ఆంద్ర ప్రదేశ్ పరిశ్రమల కార్యదర్శి ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడితే మేము ఆంధ్ర ప్రదేశ్లో ప్లాంట్ పెట్టలేం మాకు భద్రత లేదు పైగా అవినీతి వత్తిడితో వ్యాపారం చేయలేము. ఇకపై మేము ఏం చెయ్యాలో నేరుగా ప్రధాని కార్యాలయం తో మాట్లాడతాము అని స్పష్టం చేశారు. ప్లాంట్ పోతే తన పరువు పోతుందని అర్ధమైన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగి హుటాహుటిన అప్పట్లో అకస్మాత్తుగా సౌత్ కొరియా పర్యటన పెట్టుకొని కంపెనీ చైర్మన్ తో ప్రధాని కార్యాలయం ద్వారా అపాయింట్మెంట్ ఇప్పించుకొని ఇకపై పొరపాటు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి మళ్ళీ ప్లాంట్ పనులు ప్రారంభం చేస్తామని వాళ్ళదగ్గర మాట తీసుకొని భారత్ వచ్చి ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు.

కియా మోటార్స్ విషయంలో ప్రధాని ఇంత సహాయం చేస్తే ఈరోజు దగా కోరు చంద్ర బాబు తన ఎదవబుద్ధి బయటపెట్టాడు. పెద్దలు చెప్పిన మాట నిజమే ‘పాముకు పాలు పోసినా అది కాటే వేస్తుంది. అప్పట్లో దిక్కు లేని చంద్రబాబుకి లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ ను కాటేశాడు. ఇప్పడు ఆంధ్రప్రదేశ్ కు మేలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ను కూడా తన అసత్య ప్రచారంతో కాటేశాడు.


(వాట్సాప్ లో వైరల్ అవుతున్న "కియా మోటార్ కార్ల పరిశ్రమ" ఏపిలో ఎలా స్థాపించబడింది అన్నదానికి సమాధానం!) 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: