సొంత ఛానెల్ కు కూడా జగన్ ఇంటర్వ్యూ ఇవ్వడం లేదట
అయితే ఓవర్గం మీడియా మాత్రం జగన్ ప్రవేశిన పెట్టిన పథకాల ఫై దృష్ప్రచారం చేసి ప్రజల్లో వ్యతికేరత వుందని కథనాలు వెలువరిచింది. ఆంధ్రప్రదేశ్ లో సొంత మీడియా సాక్షి తప్ప మెజారిటీ మీడియా జగన్ కు వ్యతిరేకమే అనే సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు. జగన్ మీద అక్కసు వెల్లగక్కే మీడియా సంస్థలే అక్కడ ఎక్కువగా ఉన్నాయి. దాంతో జగన్ పాలన ఫై ప్రజలు అసంతృప్తిగా వున్నారంటూ కొన్ని చానెళ్ళు రక రకాల వార్తలను ప్రచారం చేస్తున్నాయి. కాగా జగన్ ఇప్పుడు మీడియా ఫై ద్రుష్టి పెట్టాడట. ఏఏ ఛానెళ్లు ప్రభుత్వంఫై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయో వాటి వివరాలను తెలుసుకుంటున్నారట. ఈవిషయం ఫై సమీక్ష నిర్వహించడానికి కూడా జగన్ సిద్దమవుతున్నట్లు సమాచారం.