రాగల 24 గంటల్లో రెయిన్ అలర్ట్..ఆ జిల్లాల్లో భారీ వర్షం..
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇప్పటికే, హైదరాబాద్ నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం పడింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, హైదర్నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిజాంపేట, ప్రగతినగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, కిస్మత్పురా, {{RelevantDataTitle}}